ప్రభుత్వ పాఠశాలకు వైట్ బోర్డులు అందజేత

  • Home
  • Blog
  • ప్రభుత్వ పాఠశాలకు వైట్ బోర్డులు అందజేత

ప్రభుత్వ పాఠశాలకు వైట్ బోర్డులు అందజేత

జెకాకాలనీకి చెందిన విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూసుఫ్ గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఏడు వైట్ బోర్డులను అందజేశారు. ఈ సందర్భం గా సంస్థ వ్యవస్థాపకులు పెసల మస్తాన్రావు మాట్లాడుతూ ఏ వ్యక్తి ఎదగాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా మంచి బుద్ధి, జ్ఞానం మంచి నడవడిక అవసరమన్నారు. కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షులు ఎస్ వై.వెంకటే శ్వర్లు, ముఖ్య కార్యదర్శి ఆంజనేయులు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Reach us @

Copyright ©UHWA.in- All rights reserved.