
ప్రభుత్వ పాఠశాలకు వైట్ బోర్డులు అందజేత
జెకాకాలనీకి చెందిన విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూసుఫ్ గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఏడు వైట్ బోర్డులను అందజేశారు. ఈ సందర్భం గా సంస్థ వ్యవస్థాపకులు పెసల మస్తాన్రావు మాట్లాడుతూ ఏ వ్యక్తి ఎదగాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా మంచి బుద్ధి, జ్ఞానం మంచి నడవడిక అవసరమన్నారు. కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షులు ఎస్ వై.వెంకటే శ్వర్లు, ముఖ్య కార్యదర్శి ఆంజనేయులు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.



